సెప్టెంబర్, 3 వ తేదీన జరుపునే పండుగలు, జాతీయ దినోత్సవాలను పరిశీలిస్తే. ఈ రోజు ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇదే రోజు చోటు చేసుకున్న సంఘటనలను ఒకసారి నెమరువేసుకుంద్దాం..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య 2009 వ సంవత్సరంలో పదవీబాధ్యతలు చేపట్టాడు. కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య  రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద 1831 లో  సమగ్రమైన రచన జరిగింది. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరు మోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.






సంస్కృతాంధ్ర రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ 1893 లో జన్మించారు. ఈమె  1988   మరణించారు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ అండర్సన్ 1905 లో పుట్టారు. ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి 1991 మృతిచెందారు.  తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత కొసరాజు 1905  లో జన్మించారు. 1986 మరణించారు. 2015 లో మరణించారు. అమెరికన్ నటుడు కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్ 1965 లో జన్మించారు.  భారతదేశ ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ 1971 లో జన్మించారు.  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌ బాబు 1974 లో జన్మిచారు. 2015 లో మరణించారు. ఒక భారతీయ సినీ నటుడు అర్జన్ బజ్వా 1978 లో జన్మించారు. ఎక్కువగా బాలీవుడ్ మరియు తెలుగు సినిమాల్లో నటించాడు.





ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 2011 లో మరణించారు. 1921 లో జన్మించారు.  మాజీ భారత పార్లమెంటు సభ్యుడు వినాయకరావు కొరాట్కర్ 1962 లో మరణించారు. 1895 లో జన్మించారు. సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి హొ చి మిన్ వియత్నాం 1969 లో మరణించారు. 1890 లో జన్మించారు. సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు 1987 లో మరణించారు. అయన 1933 లో జన్మించారు.  తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు నండూరి రామమోహనరావు 2011 లో మరణించారు. 1927 లో జన్మించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: